Exclusive

Publication

Byline

భారత 'త్రిశూల్ ప్రహార్': ఉగ్రవాదంపై మూడు దళాల సంయుక్త దాడి!

భారతదేశం, మే 7 -- భారతదేశం ఉగ్రవాదంపై తన సైనిక వ్యూహాన్ని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ప్రదర్శించింది. ఆపరేషన్ సిందూర్ కింద మొదటిసారిగా భూ, వాయు, నౌకాదళాలు ఏకమై పాకిస్తాన్ పీఓకేలో ఉన్న 9 ఉగ్రవాద స్థా... Read More


వరంగల్ హోటళ్లలో కుళ్లిన మటన్, చికెన్.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం

భారతదేశం, మే 6 -- స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆఫీసర్లు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో.. వరంగల్ హోటళ్ల బాగోతం మరోసారి బయట పడింది. ఓవైపు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సోదాలు చేస్తున్నా.. హోటల్స్, రెస్టా... Read More


నీట్‌లో పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠా.. ముగ్గురి అరెస్టు

భారతదేశం, మే 5 -- లక్నో: నీట్ (NEET) యూజీ పరీక్షలు, ఇతర పరీక్షల్లో పాస్ చేయిస్తామంటూ డబ్బుల వసూళ్లకు దిగిన ముఠాను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఛేదించింది. నోయిడాలో ముగ్గురు వ్యక్తులను అరెస... Read More


బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్.. కాజీపేట ఏసీపీ బదిలీ.. ఎందుకీ ప్రచారం జరుగుతోంది?

భారతదేశం, మే 4 -- కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని ఎల్కతుర్తి వద్దే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుక జరిగింది. ఆ బహిరంగ సభ విజయవంతం అయ్యింది. అయితే.. తెరవెనుక ఏసీపీ, కొంతమంది పోలీస్ అధికారులు కూడా సభ సక్సెస... Read More


రెండేళ్లలో 'దేవాదుల' పనులు పూర్తి చేస్తాం - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Warangal,telangana, మే 4 -- దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, రెండేళ్లలో ప్రాజెక్టు పనులు వంద శాతం కంప్లీట్ చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్... Read More


కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేత ఫైర్.. మంత్రుల ప్రోగ్రామ్‌లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం

భారతదేశం, మే 4 -- ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వరద నివారణ పనులు, ధాన్యం కొనుగోళ్లు, భద్రకాళి చెరువు సుందరీకరణపై సమీక్ష నిర్వహించేందుకు.. సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మ... Read More